Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి : జిల్లా కలెక్టర్ హైమావతి

Siddipet Urban, Siddipet | Sep 4, 2025
సిద్దిపేట జిల్లాలో ప్రజలందరూ ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. పోలీసు, మున్సిపల్, విద్యుత్ అధికారులకు వినాయక మండపాల నిర్వాహకులు సహకరించాలని తెలిపారు. చెరువులు, కుంటలు నిండి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us