మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో వైద్యం వికటించి రోగి మృతి చెందాడు దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు ఇబ్రహీంపట్నంకి చెందిన ఒక వ్యక్తికి గుండెపోటు రాగా శనివారం ఉదయం 8 గంటల సమయంలో కొండపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు అక్కడ రోగిని వైద్యులు పరీక్షించకుండా గ్యాస్ ఇంజక్షన్ చేశారని దీంతో తమకు చెందిన వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు