Download Now Banner

This browser does not support the video element.

నెక్కొండ విద్యుత్తు సబ్ స్టేషన్ ఆపరేటర్‌పై రైతుల ఆగ్రహం, రాత్రి కరెంట్‌ సరఫరా చేయకుండా నిద్రపోయాడని ఆరోపణ

Warangal, Warangal Rural | Feb 6, 2025
వరంగల్ జిల్లా నెక్కొండ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి 12 గంటలకు రైతులకు త్రీ పేస్ కరెంటు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా సబ్ స్టేషన్ లో ఆపరేటర్ మద్యం సేవించి నిద్రపోయాడని సబ్ స్టేషన్కు వెళ్లి రైతులు ఆపరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటన గురువారం ఉదయం ఐదు గంటలకు చోటు చేసుకుంది
Read More News
T & CPrivacy PolicyContact Us