Download Now Banner

This browser does not support the video element.

రావికమతం మండలం గొంప గ్రామం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన బైక్, వృద్ధుడు మృతి

Anakapalle, Anakapalli | Sep 10, 2025
రావికమతం మండలం గొంప గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు, బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పెద్ద మదీనా గ్రామానికి చెందిన కంచర్ల రామారావు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us