Download Now Banner

This browser does not support the video element.

డోర్నకల్: డోర్నకల్‌లో విధి నిర్వహణలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కరెంట్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

Dornakal, Mahabubabad | Jun 14, 2025
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన డోర్నకల్లో చోటుచేసుకుంది. నరసింహులపేట మండలానికి చెందిన క్రాంతి కుమార్ లైన్మెన్గా పని చేస్తున్నాడు. డోర్నకల్ మండలంలో విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా 11 కేవీ కేబుల్ తగిలి మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us