Download Now Banner

This browser does not support the video element.

వాకింగ్ చేసే మహిళలను టార్గెట్ చేసే అంతర్రాష్ట్ర ఇరానీ ముఠా అరెస్ట్ : చిత్తూరు జిల్లా ఎస్పీ

Chittoor Urban, Chittoor | Aug 31, 2025
ఒంటరిగా వాకింగ్ చేసే మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగతనం చేసే అంతరాష్ట్ర ఇరానీ ముఠా దొంగలను చిత్తూర్ వన్ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు దీనికి సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వివరించారు సుమారు 20 లక్షలు విలువచేసిన 192 గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే మూడు లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని మొత్తం దీని విలువ 23 లక్షలని వీరిపై చిత్తూరు జిల్లా పరిధిలో అలాగే మదనపల్లి వీకోట పరిధిలో 8 కేసులు నమోదైనట్లు చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us