Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: రుషికొండ ప్యాలెస్ విషయంలో గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్న మాటలు బాధ కలిగించాయి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

India | Sep 7, 2025
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి రుషికొండ ప్యాలస్ విషయంలోని విజయనగర్ ప్రాంతవాసి గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్న మాటలు బాధ కలిగించాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు ఆదివారం విశాఖ లాషన్స్ డే కాలనీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశము లో పలు అంశాలపై మసః సత్యనారాయణ మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us