Download Now Banner

This browser does not support the video element.

చిలుకూరు: జెర్రిపోతుల గూడెంలో పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై ఒక్కరు మృతి

Chilkur, Suryapet | Jul 15, 2025
పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో యువకుడు మృతిచెందిన ఘటన చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. దాసి గోవర్ధన్ పొలం దగ్గర కరెంట్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us