Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: తొర్రూరులో 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న రంగరెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్

Rajendranagar, Rangareddy | Jul 30, 2025
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి కారులో తరలిస్తున్న సమాచారంతో 8 కేజీల గంజాయిని తొర్రూర్లో రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టుకుంది. ముగ్గురు అరెస్ట్ కాగా కారు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. సెంట్రింగ్ పనులు చేస్తూ గంజాయి సరఫరాకు పాల్పడుతూ ఒడిశా మల్కాన్జరి జిల్లా నుంచి HYDకు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు
Read More News
T & CPrivacy PolicyContact Us