Install App
nagendra1983
This browser does not support the video element.
రంగుల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తే పర్యావరణానికి హాని: ధర్మవరం ఎంపీడీఓ సాయి మనోహర్
Dharmavaram, Sri Sathyasai | Aug 22, 2025
వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టి విగ్రహాలను పూజించాలని ధర్మవరం ఎంపీడీవో సాయి మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రజలకు మట్టి విగ్రహాలు పూజిస్తే కలిగే ఉపయోగాలు రంగుల విగ్రహాలు పూజిస్తే కలిగే నష్టాల గురించి తెలియజేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!