అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల రామకృష్ణాపురం లోని పి ఎస్ కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో నర్సింగ్ విద్యార్థినులకు అవగాహనా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ పాల్గొని మాట్లాడుతూ జీవితంను ఆనందదాయకం గా గడపాలని, క్షణికావేశాలకు లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోరాదని సూచించారు.