Download Now Banner

This browser does not support the video element.

మిధున్ రెడ్డి ని కలవడానికి తిరుపతిలో బారులు తీరిన అభిమానులు

India | Oct 1, 2025
ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని కలవడానికి ఆయన అభిమానులు కార్యకర్తలు బుధవారం తిరుపతికి భారీగా తరలివచ్చారు లిక్కర్స్ క్యాం ఆరోపణలో ఆయన 73 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఆయన బెయిల్ పై విడుదల కావడంతో తిరుపతిలోని ఆయన నివాసంలో అభిమానుల కోలాహలం నెలకొంది
Read More News
T & CPrivacy PolicyContact Us