Download Now Banner

This browser does not support the video element.

షేక్ పేట్: బంజారాహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీ లపై గ్రామ గ్రామానా ప్రచారం చేయాలి కేటీఆర్ మాజీ మంత్రి

Shaikpet, Hyderabad | Jan 5, 2025
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరులో ప్రజలను మోసం చేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మోసం చేసిన తీరు ను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామానా ప్రచారం చేసేలా బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us