గచ్చిబౌలిలోని టీసీఎస్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన వల్ల టీసీఎస్ నుంచి మైండ్స్పేస్కు వెళ్లే మార్గంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు