Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

Adilabad Urban, Adilabad | Sep 4, 2025
వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ లోని పలు గణనాథులను గురువారం రాత్రి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గణనాధుల మండపనిర్వాకులు మాజీ మంత్రిని శాలువార్త సత్కరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత ముఖ్యంగా నిమజ్జోత్సవాల్లో
Read More News
T & CPrivacy PolicyContact Us