Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: యూరియా కొరతపై వైసీపీ విష్పచారం చేస్తుంది. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు

Guntur, Guntur | Sep 10, 2025
యూరియా కొరతపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. గుంటూరు అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో అధికారులతో సమీక్షించి ఎరువులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తమ నియోజకవర్గంలో రైతులకు సక్రమంగా ఎరువులు అందుతున్నాయని, అదే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us