Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: 13న జరిగే జాతీయాలోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కక్షదారులకు సూచించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Kothagudem, Bhadrari Kothagudem | Aug 28, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో సెప్టెంబర్ 13 వ తారీకు జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us