Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో మంచి నీటి బిందెలో ఎలుక ప్రత్యక్షం, ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

Narsapur, Medak | Aug 23, 2025
శివంపేట మండలంలోని రత్నాపూర్ అంగన్వాడి కేంద్రంలో మంచినీటి బిందెలో ఎలుక పడడంతో ఆ నీటిని చిన్నారులు తాగారు అని ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించారు. చిన్నారులకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us