Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం మండలంలో డ్రోన్ కెమెరా చూసి బహిరంగంగా మద్యపానం చేస్తున్న వారు పరుగులు అందుకున్నారు.

Dharmavaram, Sri Sathyasai | Aug 21, 2025
ధర్మవరం మండలం పోతుకుంట గొట్లూరు పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరాతో కొరడా జులిపించారు. డ్రోన్ కెమెరా రావడంతో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారు పరుగులు అందుకున్నారు. రూరల్ ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగంగా మద్యం సేవిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us