Download Now Banner

This browser does not support the video element.

ఎల్లారెడ్డి: మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా భాగేష్ ఎన్నిక

Yellareddy, Kamareddy | Sep 12, 2025
ఎల్లారెడ్డి: ఎమ్మెల్యే మదన్ మోహన్ యూత్ ఫోర్స్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడిగా రుద్రారం గ్రామానికి చెందిన భాగేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో నియమించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్లారెడ్డి మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us