Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: పేద బడుగు బలహీనవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు సుధాకర్ రెడ్డి: సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి

Guntur, Guntur | Sep 12, 2025
పేద, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి మాలాద్రి కొనియాడారు. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరగనుందని తెలిపారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అని, ఆయన స్ఫూర్తితో మన ముందుకు సాగాలని మాల్యాద్రి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us