Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: మండలంలో సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి . ఎంపీపీ. అక్కిసాని భాస్కర్ రెడ్డి

Punganur, Chittoor | Sep 3, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమావేశం ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో నిర్వహించారు. సమావేశంలో సభ్యులు గ్రామాలలో మురుగనీటి కాలువలు. దోమల నివారణకు చర్యలు. తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సభ్యులు సమావేశంలో విన్నవించుకున్న సమస్యలను అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. సమీపతి యాదవ్, ఎంపీటీసీలు. అధికారులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us