Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: మనోపాడు మండల పరిధిలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరు, ప్రమాదభరితంగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు

Alampur, Jogulamba | Aug 19, 2025
మనోపాడు మండల పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు ప్రయాణాలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే ట్రక్కులను దాటుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.తక్షణమే అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద నీరు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us