బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను షాద్నగర్ పోలీసు అరెస్టు చేశారు. పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైక్ జులై 11న దొంగతనమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సాంకేతిక ఆధారాలతో శివ, రామచందర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.