Download Now Banner

This browser does not support the video element.

హనుమకొండ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ మరియు పోలీసులకు వాగ్వివాదం. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Hanumakonda, Warangal Urban | Sep 1, 2025
బిఆర్ఎస్ నాయకులు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి హనుమకొండ చౌరస్తా వరకు బైక్స్ పై ర్యాలీగా వచ్చి హనుమకొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు మరియు బిఆర్ఎస్ నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us