Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: రేచిని రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృత దేహం లభ్యమైనట్లు తెలిపిన రైల్వే పోలీసులు

Bellampalle, Mancherial | Sep 11, 2025
తాండూరు మండలం రెచిని రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుందని అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని బట్టతల తెల్లని గడ్డం కలిగి ఉండి బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు సంవత్సరం తెలిసినవారు రైల్వే పోలీసుల సంప్రదించాలని కోరారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us