Download Now Banner

This browser does not support the video element.

అద్దంకిలో కరెంట్ పోల్ ఢీ కొట్టిన కారు, దెబ్బతిన్న కారు ముందు భాగం.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

Addanki, Bapatla | Aug 25, 2025
అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు రాంగ్ రూట్ లో వస్తున్న మరొక కారును తప్పించబోయి ఎదురుగా ఉన్న కరెంటు పోల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు సురక్షితంగా ఇలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us