Download Now Banner

This browser does not support the video element.

పెదగంట్యాడ: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడ్ టెక్ జోన్ సందర్శన

Pedagantyada, Visakhapatnam | Jul 11, 2024
జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడ్ టెక్ జోన్ లో జరిగిన కార్యక్రమాల అనంతరం హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 06.57గం.లకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్ కు చేరుకున్న ఆయనకు పలువురు స్వాగతం పలికారు.
Read More News
T & CPrivacy PolicyContact Us