Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా అమ్మవారిపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Aug 31, 2025
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో అనంతపురం నగరానికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us