Download Now Banner

This browser does not support the video element.

రామన్నపేట లో పేకాట స్థావరంపై ఎస్సై జనార్దన్ మెరుపు దాడి, ఆరుగురు అరెస్ట్,రూ.2600 స్వాధీనం

Chirala, Bapatla | Sep 7, 2025
వేటపాలెం మండలం రామన్నపేట లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై జనార్ధన్ ఆదివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి 2600 రూపాయల నగదును స్వాధీనపర్చుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.డ్రోన్ సాయంతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టామని, నిరంతరం దాడులు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More News
T & CPrivacy PolicyContact Us