Download Now Banner

This browser does not support the video element.

సబ్బవరం మండలంలో గుర్తుతెలియని మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు, సొంత తల్లిని ఇద్దరు కుమార్తెలు హత్య చేసినట్లు వెల్లడి

Anakapalle, Anakapalli | Aug 26, 2025
సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు మృతురాలి ఇద్దరు కూతుర్లు చిన్నాన్న సహాయంతో తల్లిని హత్య చేసినట్టు గుర్తించారు, ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు
Read More News
T & CPrivacy PolicyContact Us