Install App
satya.pv50
This browser does not support the video element.
తుఫాన్ల నష్ట నివారణకు జిల్లాలో సముద్రతీరం వెంబడి తాటి చెట్లు పెంచే సరికొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం
Narsipatnam, Anakapalli | Aug 23, 2025
తుఫాన్లు, వాయుగుండం, తీవ్ర అల్పపీడనం వంటి సమయాల్లో నష్ట నివారణకు అనకాపల్లి జిల్లాలో సముద్ర తీరం వెంబడి తాటి చెట్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా అటవీ శాఖ అధికారి శామ్యూల్ శనివారం నర్సీపట్నంలో తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!