Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నేడు నగరంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జనం శోభాయాత్రకు రథం పూర్తి

Nizamabad South, Nizamabad | Sep 6, 2025
నిజామాబాద్‌లో నిర్వహించనున్న వినాయక శోభాయాత్ర రథోత్సవం పూర్తయింది. రథానికి 5 గుర్రపు బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే పూలమాలలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. రథానికి తాడు కట్టి ఎడ్లతో లాగడం అనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. దుబ్బ నుంచి ప్రారంభమై గోల్ హనుమాన్ మీదుగా వినాయకనగర్ వినాయక బావి వరకు కొనసాగుతోంది. అనంతరం వినాయకులభావిలో వినాయకులను నిమజ్జనం చేస్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us