Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు మృతి

Nirmal, Nirmal | Sep 9, 2025
సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం కడ్తాల్ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ప్రసాద్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున రహదారిపై మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us