Download Now Banner

This browser does not support the video element.

తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

Warangal, Warangal Rural | Aug 23, 2025
ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ శనివారం సాయంత్రం ఐదున్నరకు పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా పిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హెచ్ఎండిఏ మాజీ చైర్మన్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us