Download Now Banner

This browser does not support the video element.

పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి : చిత్తూరు జిల్లా కలెక్టర్

Chittoor Urban, Chittoor | Sep 10, 2025
చిత్తూరు జిల్లాలో పాఠశాలల్లో గల విద్యార్థుల డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని పీజిఆర్ఎస్ హాల్లో విద్యార్థుల డ్రాప్స్ అనిమీయ పరీక్షలు పౌష్టికాహారం అందించడం తదితరాలపై సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జూలై నాటికి 42 మంది విద్యార్థులను డ్రాపోట్లుగా గుర్తించగా ఇప్పటివరకు వెయ్యండి 997 మంది
Read More News
T & CPrivacy PolicyContact Us