Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: చర్ల మండల పరిధిలో సత్యనారాయణపురం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన, తొక్కిసలాట లో రైతుకు గాయాలు

Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 8, 2025
చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం రైతు సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు..తెల్లవారుజాము నుంచే యూరియా కోసం నాలుగు గ్రామాల రైతులు బారులు తిరారు.. ఒకేసారి రైతులు గుమ్ముగూడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.. తొక్కిసలాటలో తిప్పాపురం గ్రామానికి చెందిన చెందిన రైతుకు తీవ్ర గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు..యూరియా కొరతతో ఆందోళనకు దిగిన రైతన్నలను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు..
Read More News
T & CPrivacy PolicyContact Us