Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: రైతులకు సకాలంలో కేంద్ర ప్రభుత్వం యూరియా అందించాలని ఆందోళన చేపట్టిన డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్..

Mahabubabad, Mahabubabad | Sep 5, 2025
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు ఆందోళన చేపట్టారు.. రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతులను యూరియా పట్ల మోడీ ప్రభుత్వం మొండివైకరిని ఖండిస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.. రైతులకు సమయానికి యూరియా అందిచకపోవడం తో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us