చోడవరం నియోజకవర్గంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై బ్రిడ్జి శిధిలమై రోజులు గడుస్తున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు, బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచెరు నదిపై శిధిలమైన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలంటూ, బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పొర్లు దండాలతో వినూత్న నిరసన తెలిపారు.