Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: తొలగించిన అర్హత పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రాజయ్య విజ్ఞప్తి

Yerragondapalem, Prakasam | Aug 23, 2025
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రీ ఎరిఫికేషన్ లో తొలగించిన అర్హత పింఛలను పునరుద్ధరించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజయ్య మాట్లాడుతూ పోలియో మహమ్మరి వ్యాధి వలన వికలాత్వం పొందిన వారికి పుట్టుకతో వికలాత్వం పొందిన వారికి సదరం సర్టిఫికెట్స్ లో వైకల్య శాతం తగ్గించిన పింఛన్ అందజేయాలని ఎమ్మార్వో మంజునాధ రెడ్డి కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us