Download Now Banner

This browser does not support the video element.

నగరంలోని అజమ్ జాయ్ మిల్లు స్థలాన్ని కాపాడాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం

Warangal, Warangal Rural | Feb 7, 2025
వరంగల్ నగరంలోని అజామ్ జాయి మిల్లు కార్మిక భవనాన్ని కాపాడాలని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవికి అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్పొరేషన్ అధికారులను తప్పుదోవ పట్టించు కొంతమంది వ్యక్తులు మ్యూట్రేషన్ ద్వారా ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారని వారు ఆరోపించారు
Read More News
T & CPrivacy PolicyContact Us