Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: మిత్రులను చూసేందుకు వచ్చి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దావణగేరెకు చెందిన వ్యక్తి

Rayadurg, Anantapur | Sep 8, 2025
కర్నాటక రాష్ట్రం దావణగేరెకు చెందిన శివ అనే వ్యక్తి రాయదుర్గం లోని తన మిత్రులను చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిత్రులతో సరదాగా గడిపిన శివ రాత్రి పట్టణంలో బళ్ళారి రోడ్డులో నడుస్తూ వెళుతుండగా బైక్ డీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us