Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: కొత్తవలస, ఎల్ కోట మండలాల్లో అంతు చిక్కని వ్యాధితో మృతి చెందుతున్న దేశీయ, బాయిలర్ కోళ్లు, శాంపిల్స్ సేకరించిన అధికారులు

Vizianagaram, Vizianagaram | Sep 2, 2025
అంతుచిక్కని వ్యాధి సోకి దేశి కోళ్లతో పాటు, బాయిలర్ కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని రామలింగపురంలోని ఓ ఫార్మ్ లో 10 రోజుల్లో 40 వేల దేశీ కోళ్లు వింత వ్యాధితో మృతి చెందాయి. కొత్తవలస, ఎల్.కోట మండలంలో దాదాపు లక్ష పైనే కోళ్లు చనిపోయినట్లు పశు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ ను విజయవాడ పంపించినట్లు కొత్తవలస ప్రాంతీయ సహాయ సంచాలకుడు కన్నం నాయుడు మంగళవారం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us