Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా దోష నివారణకు వినూత్న రీతిలో గుంజీలు తీసిన కమిటీ సభ్యులు

Guntakal, Anantapur | Aug 31, 2025
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు, ఉద్యోగులు వినాయక నిమజ్జనం సందర్భంగా దోష నివారణకు వినూత్న రీతిలో గుంజీలు తీశారు. ఆదివారం ఐదవ రోజు నిమజ్జనం సందర్భంగా కమిటీ సభ్యులు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు తమ ద్వారా అనుకోకుండా ఏవైనా తప్పులు జరిగి ఉంటే గణనాథుడు మన్నించాలని 21 గుంజీలు తీశారు. గుంజీలు తీసి భక్తి భావం చాటుకున్న వారిని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us