Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ

Kamareddy, Kamareddy | Sep 4, 2025
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వందేళ్ళలో ఎప్పుడు రానంత భారీ వర్షం కురిసే వరదలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ఆదుకుంటుందన్నారు. రోడ్డు బ్రిడ్జిలు వంటి మరమ్మతులు అధికారులు చేపట్టారన్నారు. ప్రత్యక్షంగా మీ కష్టాలను జరిగిన నష్టాలను చూడడానికే ఇక్కడికి వచ్చామని సీఎం తెలిపారు శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వాటిల్లిన రైతులు ఆందోళన చెందకుండా పంట నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us