Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: ప్రతాప సింగారంలో రోడ్డుపై ప్రత్యక్షమైన కొండచిలువ

Rajendranagar, Rangareddy | Aug 30, 2025
ప్రతాపసింగారంలో ప్రత్యక్షమైన కొండచిలువ HYD ప్రతాపసింగారంలో రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. నత్తనడకన పాకుతున్న పామును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పైథాన్ను ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ తర్వాత పాము చర్చి వద్ద చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఇదే ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేక్ సోసైటీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us