Download Now Banner

This browser does not support the video element.

కడప: 15 నెలల పిఎఫ్ 5,6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని వేంపల్లి గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన

Kadapa, YSR | Sep 8, 2025
ప్రజా సంరక్షణకు పాటుపడుతున్న వేంపల్లి గ్రామపంచాయతీ కార్మికులు 15 నెలల పిఎఫ్ 5,6 నెలల వేతనాలు ఇవ్వలేదని గత ఐదు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న పరిష్కరించాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కెసి బాదుల్లా ఆరోపించారు. సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us