Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: ఆచెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరుల అనుమానాస్పద మృతి, భీమన్న దేవర అటవీ ప్రాంతంలో మృతదేహాల లభ్యం

Sirpur T, Komaram Bheem Asifabad | Sep 26, 2025
సిర్పూర్ టి మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు దూలం శేఖర్ సుశీల దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ దంపతులకు మృతదేహాలను భీమన్నదేవర అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. పశువుల కాపరుల మృతి ఏదైనా ప్రమాదమా, ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు,
Read More News
T & CPrivacy PolicyContact Us