Download Now Banner

This browser does not support the video element.

సుదీర్ఘ విరామం అనంతరం బాపట్లలో టీచర్స్ డే వేడుకల్లో ప్రత్యక్షమైన ఎమ్మెల్సీ పోతుల సునీత

Chirala, Bapatla | Sep 5, 2025
సుదీర్ఘ విరామం అనంతరం ఎమ్మెల్సీ పోతుల సునీత బాపట్లలో శుక్రవారం జరిగిన టీచర్స్ డే వేడుకలలో ప్రత్యక్షమయ్యారు.జిల్లా కలెక్టర్ వెంకట మురళి,ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తదితరులతో ఆమె వేదిక పంచుకున్నారు.వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిన అనంతరం తన పదవికి రాజీనామా చేసి జగన్ కి గుడ్ బై చెప్పారు.ఆ తర్వాత ఆమె చురుగ్గా లేరు.ఇప్పుడే మళ్లీ సునీత కనిపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us