Download Now Banner

This browser does not support the video element.

నాటు వేస్తుండగా పాముకాటుకు గురై మహిళా కూలి దుర్మరణం, కేసు దర్యాప్తు చేస్తున్న పెనుగంచిప్రోలు పోలీసులు

Jaggayyapeta, NTR | Aug 21, 2025
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం గుమ్మడి దురు గ్రామానికి చెందిన మహిళ కూలి పొలంలో నాటు వేస్తుండగా గురువారం మధ్యాహ్నం 3:00 సమయంలో పాముకాటుకు గురైంది అపస్మార్క స్థితిలో ఉన్న ఏమని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది పెనుగంచిప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us